Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జమ్మూలో వరదలు: 120కి చేరిన మృతులు(పిక్చర్స్)

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో వరదలు బీభత్స సృష్టిస్తున్నాయి. వరదల ధాటికి ఇప్పటి వరకు దాదాపు 120 మంది మృత్యువాతపడ్డారు. దీంతో దక్షిణ శ్రీనగర్‌లో ప్రభుత్వం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. మరోవైపు పూల్వామాలో 9 మంది జవాన్లు వరదలో కొట్టుకుపోయారు. సహాయక చర్యల్లో పొల్గొంటుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
వీరిలో ఏడుగురిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు.

మరో ఇద్దరు జవాన్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరో వైపు జమ్మూకాశ్మీర్‌లో వరదల కారణంగా ఇప్పటివరకు దాదాపు 120 మంది మృత్యువాత పడ్డారు. శుక్రవారం ఒక్కరోజే 68మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.

జీలం నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కాశ్మీర్ లోయలోని 100 గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. పుల్వామా జిల్లాలో వరదల వల్ల జీలం నది కట్టకు గండి పడింది.

దక్షిణ శ్రీనగర్ ప్రాంతంలో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయానికి వెళ్లే మార్గంలోనూ రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు డివిజనల్ కమిషనర్ చెప్పారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సమీక్షిస్తున్నారు. కాగా, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ జమ్మూకాశ్మీర్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు.

వరదలు

వరదలు

జమ్మూకాశ్మీర్‌లో వరదలు బీభత్స సృష్టిస్తున్నాయి. వరదల ధాటికి ఇప్పటి వరకు దాదాపు 120 మంది మృత్యువాతపడ్డారు. దీంతో దక్షిణ శ్రీనగర్‌లో ప్రభుత్వం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది.

వరదలు

వరదలు

మరోవైపు పూల్వామాలో 9 మంది జవాన్లు వరదలో కొట్టుకుపోయారు. సహాయక చర్యల్లో పొల్గొంటుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వీరిలో ఏడుగురిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు.

వరదలు

వరదలు

మరో ఇద్దరు జవాన్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరో వైపు జమ్మూకాశ్మీర్‌లో వరదల కారణంగా ఇప్పటివరకు దాదాపు 120 మంది మృత్యువాత పడ్డారు.

వరదలు

వరదలు

శుక్రవారం ఒక్కరోజే 68మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. దక్షిణ శ్రీనగర్ ప్రాంతంలో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయానికి వెళ్లే మార్గంలోనూ రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు డివిజనల్ కమిషనర్ చెప్పారు.

వరదలు

వరదలు

ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సమీక్షిస్తున్నారు. కాగా, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ జమ్మూకాశ్మీర్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+