దుండిగల్‌లో ఘోర ప్రమాదం: తొమ్మిది మంది మృతి(పిక్చర్స్)

దిండిగల్: తమిళనాడు రాష్ట్రంలోని దుండిగల్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దిండిగల్ జిల్లా సిద్దయన్‌కోట గ్రామ శివారు వత్తలగుండు రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

మధురై నుంచి కేరళ వెళ్తున్న పాల ట్యాంకర్‌ను వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వ్యక్తిని మధురైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్ అందిస్తున్నారు. దిండిగల్ పోలీసులు ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదం

ప్రమాదం

తమిళనాడు రాష్ట్రంలోని దుండిగల్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం

ప్రమాదం

దిండిగల్ జిల్లా సిద్దయన్‌కోట గ్రామ శివారు వత్తలగుండు రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ప్రమాదం

ప్రమాదం

మధురై నుంచి కేరళ వెళ్తున్న పాల ట్యాంకర్‌ను వేగంగా వచ్చిన కారు ఢీకొంది.

ప్రమాదం

ప్రమాదం

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+