కిరాతకం :కిడ్నాప్ చేసి, గ్యాంగ్ రేప్ చేశారు
ఇంటి బయట నిల్చొని ఉన్న విధ్యార్థిని కిడ్నాప్ చేసి ముగ్గురు విధ్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బ్రహ్మపురం : పదో తరగతి విధ్యార్థిని ని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకొంది.
ఒడిశా రాష్ట్రంలోని కొంధమాల్ జిల్లా బలిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకొంది.ఈ దారుణానికి పాల్పడిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టుచేశారు.
గత ఏడాది డిసెంబర్ 22వ, తేదిన రాత్రి ఏడుగంటల సమయంలో ఇంటి బయట నిల్చొనిఉన్న పదోతరగతి విధ్యార్థిని ద్విచక్ర వాహనం పై వచ్చిన ఇద్దరు యువకులు ఆమెను అపహరించి వెళ్ళారు. గ్రామ శివారులో ద్విచక్ర వాహనాన్ని వదిలేశారు.

కారులో ఆ విధ్యార్థినిని భగముండ అటవీ ప్రాంతానికి తీసుకెళ్ళారు. ముగ్గురు విధ్యార్థులు ఆ విధ్యార్థినిపై అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన తర్వాత విద్యార్థినిని కొట్టి రోడ్డు పక్కన పడేసి వెళ్ళారు.
అదే దారిగుండా వెళ్ళే వాళ్ళు బాలికను ఆసుపత్రిలో చేర్చారు. తీవ్రంగా గాయపడిన ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకొంటుంది. పోలీసులకు బాధితురాలి కుటుంబసభ్యులు ఫిర్యాదుచేశారు. పోలీసులు కేసునమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది












Click it and Unblock the Notifications