మహిళపై అత్యాచారం, దారుణ హత్య, బెంగళూరులో అర్దనగ్నంగా రోడ్డు పక్కనే శవం !
బెంగళూరు నగరంలో దారుణం జరిగింది. మహిళ మీద అత్యాచారం చేసి హత్య చేసి మృతదేహాన్ని తీసుకు వచ్చి రోడ్డు పక్కన విసిరివేసి వెళ్లారు. బెంగళూరు నగరంలోని కుమారస్వామి లేఔట్ లోని శ్రీ ఓం శక్తి ఆలయం సమీపంలో మంగళవ
బెంగళూరు: బెంగళూరు నగరంలో దారుణం జరిగింది. మహిళ మీద అత్యాచారం చేసి హత్య చేసి మృతదేహాన్ని తీసుకు వచ్చి రోడ్డు పక్కన విసిరివేసి వెళ్లారు. బెంగళూరు నగరంలోని కుమారస్వామి లేఔట్ లోని శ్రీ ఓం శక్తి ఆలయం సమీపంలో మంగళవారం అర్దరాత్రి దాటిన తరువాత మహిళ మృతదేహాన్ని గుర్తించారు.
సుమారు 32 ఏళ్ల మహిళను వేరే ప్రాంతంలో హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకు వచ్చి విసిరివేశారని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని పరిశీలించి ఆసుపత్రికి తరలించారు.

మహిళ మీద అత్యాచారం చేసి హత్య చేసి ఇక్కడ విసిరివేశారని పోలీసులు చెప్పారు. మహిళ అర్దనగ్నంగా ఉండటం, శరీరం మీద గాయాలు ఉండటంతో అత్యాచారం జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్యకు గురైన మహిళ పేరు, వివరాలు ఏ మాత్రం చిక్కకుండా హంతకులు జాగ్రత్తలు తీసుకున్నారని, హత్యకు గురైన మహిళ ఎవరు ? అని ఆరా తీస్తున్నామని కుమారస్వామి లేఔట్ పోలీసులు తెలిపారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications