కౌగిలించుకుని చెరువులో శవాలు అయిన జంట, ఆంటీతో ఏమిటి సంబంధం ?
ఒకరినొకరు కౌగిలించుకున్న జంట మృతదేహం లభ్యమైన సంఘటన కర్ణాటకలోని మండ్య జిల్లా పాండవపురలోని హిరోడ్ లోని చెరువులోని నీళ్లు వెళ్లే తూములో ఓ మహిళ, పురుషుడు ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని శవాలై కనిపించారు.
మృతుల గురించి ఎలాంటి సమాచారం అందుబాటులో లేదని పోలీసులు అంటున్నారు. మృతుల వయస్సు 40 నుంచి 45 ఏళ్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.

మహిళతో పాటు మరో వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో మహిళ, పురుషుడి మృతదేహాలు లభ్యమయ్యాయి. చెరువు గట్టు మీద మట్టిలో మృతదేహం లభ్యం కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రోజుల ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఉదయం స్థానికులు చెరువు దగ్గరకు రావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై పాండవపు టౌన్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. ఈ ఘటన పాండవపుర టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. విషయం తెలిసి 2 గంటలు గడిచినా పోలీసులు సంఘటనా స్థలానికి రాలేద స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇద్దరూ అక్రమ సంబందం పెట్టుకుని ఏమైనా ఆత్మహత్య చేసుకున్నారా ? అని అనుమానాలు ఉన్నాయని పోలీసులు అంటున్నారు.

-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications