టీ తాగి ఒకే కుటుంబంలో నలుగురి మృతి
కాన్పూర్: టీ తాగి ఒకే కుటుంబంలో నలుగురు మరణించిన సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలను స్థానిక పోలీసులు మీడియాకు చెప్పారు.
కాన్పూర్ సమీపంలోని అమృత్ పూర్ అనే గ్రామంలో రాణి (32) అనే మహిళ నివాసం ఉంటున్నది. ఈమెకు మున్సి (8), కనహియ (7), ఉపాసన (3) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. రాణి గృహిణి.

ఈమె ఉదయం టీ తయారు చేసి పిల్లలకు ఇచ్చి ఆమె తాగింది. అయితే టీ విషపూరితం కావడంతో వారు నలుగురు కుప్పకూలిపోయారు. వాంతులు, విరేచనాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు బంధువులు వారిని ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించారు.
అయితే నలుగురు చనిపోయారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. నలుగురి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టుం నివేదిక వచ్చిన తరువాత పూర్తి వివరాలు చెబుతామని పోలీసులు తెలిపారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications