రిటైడ్జ్ దంపతులపై దాడి: నగలు లూటీ
మండ్య: రిటైడ్ జడ్జ్ పై దాడి చేసి ఇల్లు లూటీ చేసిన సంఘటన కర్ణాటకలోని మండ్య సమీపంలో జరిగింది. మద్రాస్ హై కోర్టు న్యాయమూర్తిగా పని చేసి రిటైర్ అయిన శివప్ప (80) ఆయన భార్య విజయలక్ష్మి (70) తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మండ్య జిల్లాలోని పాండవపుర తాలుకా పట్టసోమనహళ్ళి సమీపంలో శ్రీశైల శ్రీ కామాక్షి చంద్రమౌళి దేవాలయం సమీపంలో శివప్ప, ఆయన భార్య నివాసం ఉంటున్నారు. రాత్రి సుమారు 10 మంది దుండగులు శివప్ప ఇంటి దగ్గరకు వెళ్లారు.

కిటికి డ్రిల్స్ కత్తిరించి లోపలకి చోరబడ్డారు. అడ్డుకున్న శివప్ప, ఆయన భార్య విజయలక్ష్మి మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశారు. తరువాత విజయలక్ష్మి మెడలో ఉన్న మంగళసూత్రం, కమ్మలు, లాకర్ లో ఉన్న రూ. 20 లక్షల విలువైన బంగారు నగలు, నగదు లూటీ చేశారు.
తరువాత శివప్ప దంపతుల మీద దాడి చేసిన నిందితులు అక్కడి నుంచి పరారైనారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. గాయాలైన శివప్ప దంపతులను ఆసుపత్రికి తరలించారు.
-
స్టార్ హీరోకు గుడి కట్టిన డై హార్డ్ ఫ్యాన్.. ఎక్కడంటే ?? -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications