మద్యం మత్తులో తుపాకీ కాల్పులు జరిపిన కొడుకు: తండ్రి, అతని స్నేహితుడికి గాయాలు
విశాఖపట్నం: మద్యం మత్తులో ఓ వ్యక్తి అమానుషంగా ప్రవర్తించారు. జిల్లాలోని పాడేరు మండలం కించూరులో మద్యం మత్తులో ఉన్న బాలాజీ అనే వ్యక్తి తన కన్న తండ్రి పోతురాజుపై నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు.
అయితే అది గురితప్పి పోతురాజుతోపాటు పక్కనే ఉన్న పోతురాజు స్నేహితుడు సన్యాసినాయుడికి కూడా తూటాలు తగిలాయి. తీవ్రగాయాలపాలైన ఇద్దర్నీ హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది.

కాగా, నిందితుడు బాలాజీ పరారీలో ఉన్నాడు. అయితే, తన భార్యను దూషించాడనే కారణంగానే తన తండ్రిపై బాలాజీ కాల్పులు జరిపాడని తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
More From
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications