వదినతో వన్స్ మోర్, చిన్నానకు సీటీమార్ చెప్పిన ఆంటీ కొడుకు, మ్యాటర్ ఫినిష్ !
చెన్నై/విల్లుపురం/వేలూరు: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడంతో ముగ్గురు పిల్లలు పుట్టారు. భర్త అనారోగ్యంతో చనిపోయాడు. భర్త తమ్ముడికి పెళ్లి అయ్యింది. భర్తతో గొడవపడిన మహిళ ఆమె పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త చనిపోయిన వదినతో భార్యను వదిలేసి వెళ్లిపోయిన మరిది అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశాడు. వదినతో వన్స్ మోర్ అంటున్న మరిదిని అతని అన్న కొడుకు సీటీమార్ అంటూ చంపేశాడు.
తమిళనాడులోని విల్లుపురంలోని సర్కిల్ తేప్రంట్టం ప్రాంతంలో రమేష్, సురేష్ అనే అన్నదమ్ములు నివాసం ఉంటున్నారు. 20 ఏళ్ల క్రితం అన్న రమేష్ అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న పద్మావతి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. రమేష్, పద్మావతి దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.

15 ఏళ్ల క్రితం సురేష్ కు సౌందర్య అనే మహిళతో వివాహం అయ్యింది. సురేష్ కు కూడా ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. 7 ఏళ్ల క్రితం అనారోగ్యంతో రమేష్ చనిపోయాడు. భర్త రమేష్ చనిపోవడంతో పద్మావతి ఆమె కుమారులు, కుమార్తెతో కలిసి వేరుగా నివాసం ఉంటున్నది. నాలుగు సంవత్సరాల క్రితం సురేష్ తో గొడవపడిన అతని భార్య సౌందర్య ఆమె పిల్లలను పిలుచుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.
భార్య సౌందర్య పుట్టింటికి వెళ్లిపోవడంతో సురేష్ ఒంటరిగా ఉంటున్నాడు. అన్న రమేష్ చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తున్న వదిన పద్మావతిని సురేష్ లైన్ లో పెట్టాడు. భర్త చనిపోవడంతో విరహంతో ఉన్న వదిన పద్మావతి, భార్య సౌందర్య దూరం కావడంతో ఒంటరిగా ఉన్న సురేష్ అక్రమ సంబంధం పెట్టుకున్నారు.

పద్మావతి పెద్ద కుమారుడు చెన్నైలో పనిచేస్తూ మూడు నెలలకు ఒకసారి ఇంటికి వెళ్లి వస్తున్నాడు. వదినతో అక్రమ సంబంధం పెట్టుకున్న మరిదితో పద్మావతి వన్స్ మోర్ అంటూ పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తోంది. తల్లి అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న పద్మావతి పెద్ద కుమారుడు చెన్నైలోని ఉండిపోయి ఇంటికి రావడం మానేశాడు.
కొడుకు దూరం కావడంతో పద్మావతి కలత చెంది మరిదితో అక్రమ సంబంధానికి గుడ్ బై చెప్పాలని అనుకుంది. అయితే వదిన పద్మావతిని వదులుకోవడానికి ససేమిరా అంటున్న సురేష్ మాత్రం ఆమెను బలవంతంగా లొంగదీసుకుని లైంగిక దాడి చెయ్యడం మొదలుపెట్టాడు. అయితే మరిది సురేష్ ను దూరం పెట్టాలని కొంతకాలంగా పద్మావతి అనేక ప్రయత్నాలు చేసిందని తెలిసింది.
మా ఇంటికి రాకూడదని పద్మావతి రెండో కొడుకు కూడా అతని చిన్నాన సురేష్ కు గట్టిగా చెప్పినా అతను ఏమాత్రం పట్టించుకోలేదని తెలిసింది. రాత్రి పీకలదాక మద్యం సేవించిన సురేష్ అతని వదిన ఇంటికి వెళ్లి ఆమెను బెడ్ రూమ్ లోకి లాక్కొని వెళ్లి ఆమె మీద లైంగిక దాడి చేశాడు. ఆ సమయంలో సహనం కోల్పోయిన పద్మావతి కేకలు వేసింది.

పక్కరూమ్ లో ఉన్న పద్మావతి రెండు కొడుకు వెళ్లి తలుపులు తియ్యాలని చెప్పాడు. తరువాత పద్మావతి, ఆమె కొడుకు కలిసి ఇంట్లో ఉన్న కొన్ని కొబ్బరికాయలు తీసుకుని సురేష్ తల మీద ఇష్టం వచ్చినట్లు దాడి చెయ్యడంతో మద్యం మత్తులో అతను కప్పకూలిపోయాడు. తరువాత పద్మావతి, ఆమె కుమారుడు కలిసి సురేష్ ను విల్లుపురం ఆసుపత్రికి తరలించారు,
మద్యం మత్తులో సురేష్ మేడ మీద మెట్ట మీద నుంచి జారి కిందకు పడిపోయాడని పద్మావతి వైద్యులకు చెప్పింది. అక్కడ ప్రథమ చికిత్స చేసిన తరువాత సురేష్ ను వేలూరు మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులకు అనుమానం వచ్చి సురేష్ గురించి పోలీసుకు సమాచారం అందించారు.
అయితే ఇన్ని రోజులు చికిత్స పొందిన సురేష్ చనిపోయాడు. విషయం తెలసుకున్న పోలీసులు పద్మావతిని అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా అక్రమ సంబంధం మానుకోవాలని చెప్పినా సురేష్ పట్టించుకోలేదని, అందుకే తల మీద కొబ్బరి కాయలతో దాడి చేసి చంపేశామని అంగీకరించిందని పోలీసులు అన్నారు. పద్మావతి, ఆమె కొడుకును అరెస్టు చేశామని విల్లుపురం పోలీసులు తెలిపారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications