దారుణం: నిద్రిస్తున్న మహిళా సన్యాసినిపై గ్యాంగ్రేప్
ఉత్తప్రదేశ్లోని మధురలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆలయంలో నిద్రిస్తున్న ఓ సన్యాసినిపై సామూహిక అత్యారానికి పాల్పడ్డారు దుండగులు.
లక్నో: ఉత్తప్రదేశ్లోని మధురలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆలయంలో నిద్రిస్తున్న ఓ సన్యాసినిపై సామూహిక అత్యారానికి పాల్పడ్డారు దుండగులు. సెప్టెంబర్ 11న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 11 రాత్రి ఓ సన్యాసిని (45) బార్సనాలోని శ్రీజీ ఆలయ ఆవరణలో నిద్రిస్తుండగా వాచ్మెన్తో పాటు ఆలయ సిబ్బంది ఒకరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ ఘటనపై ఫిర్యాదు చేయడానికి ఇష్టపడని బాధితురాలు స్థానిక విలేఖరి ద్వారా పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో పోలీసులు 13వ తేదీన కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుల ఆచూకీ కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు మధుర గ్రామీణ ఎస్సీ ఆదిత్యకుమార్ శుక్లా తెలిపారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications