వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్: 15 మంది నక్సల్స్ మృతి!

By Srinivas
|
Google Oneindia TeluguNews

రాయ్‌గఢ్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. దాదాపు పదిహేను మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. సుకుమా జిల్లా దంతెమడుగు ప్రాంతంలో నక్సలైట్లకు, కేంద్ర బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

ఈ ఘటనలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఉదయం నుంచిఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో దాదాపు 15 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా వార్తలు వస్తున్నాయి.

About 10 Naxals killed in encounter with police in Chhattisgarh

ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు ఉదయం నుంచి సాయంత్రం దాకా కాల్పులు కొనసాగాయని తెలుస్తోంది. మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను కేంద్రబలగాలు సుకుమా జిల్లాలకు తరలిస్తున్నారు. ఆ మృతదేహాల కోసం మావోలు కేంద్రబలగాల పైన కాల్పులు జరిపారు.

English summary
About 10 Naxals killed in encounter with police in Chhattisgarh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X