రాహుల్! ఓటర్లను మాయచేయమని చెప్పు: ‘సారీ’కి బీజేపీ డిమాండ్
న్యూఢిల్లీ: క్షమాపణలు చెప్పడంతోపాటు భవిష్యత్తులో ఓటర్లను మాయ చేయబోనని వాగ్దానం చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. బుధవారం రవిశంకర్ ప్రసాద్ చేసిన ఓ ట్వీట్లో భారతదేశంలో ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడానికి కేంబ్రిడ్జ్ అనలిటికా డేటాను ఉపయోగించుకున్నట్లు స్పష్టంగా వెల్లడైందని పేర్కొన్నారు.
దీనిని భవిష్యత్తులో ఆపుతామని, భారతదేశ ఎన్నికల ప్రక్రియలో నైతికతను కాపాడతామని ఫేస్బుక్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని, భవిష్యత్తులో ఓటర్లను మాయ చేయబోమని, సమాజాన్ని విభజించబోమని హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తోందని పేర్కొన్నారు.

అంతకుముందు ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ను ఫేస్బుక్ డేటా లీకేజీపై అమెరికా కాంగ్రెస్ ప్రశ్నించింది. ఆయన సమాధానం చెప్తూ లక్షలాది మంది ఫేస్బుక్ యూజర్ల సమాచారం అక్రమంగా వెల్లడైనందుకు తాను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. భారతదేశంతోపాటు ఇతర దేశాల్లో జరగబోయే ఎన్నికలకు ఎటువంటి నష్టం జరగకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
దానం నాగేందర్కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications