పార్లమెంట్ ఎదుట బైఠాయిస్తాం: రాకేశ్ టికాయత్
వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల నిరసన కొనసాగుతూనే ఉంది. ఈ నెల 19వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవనున్నాయి. దీంతో పార్లమెంట్ ఎదుట బైఠాయిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ తెలిపారు. 22వ తేదీన నిరసన కొనసాగుతుందని చెప్పారు. వ్యవసాయ చట్టాలపై చర్చించేందుకు ముందుకు రాలేదని.. మార్పు ఉండదని స్పస్టంచేసిన సంగతి తెలిసిందే. దీనిని నిరసిస్తూ గత 8 నెలల నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి.
రైతులందరూ కాకుండా ఒక్కో గ్రామం నుంచి 10 మంది రైతులు 15 రోజులపాటు ఆందోళన చేయాలని డిసిసన్ తీసుకున్నారు. ఇదీ కంటిన్యూ అవుతుందని చెప్పారు. కిసాన్ యూనియన్కు యూపీ, హర్యానా, పంజాబ్, రాజస్తాన్ నుంచి మంచి స్పందన వస్తోంది. యూపీలోని పశ్చిమ ప్రాంత రైతులు చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

చట్టాలను రద్దు చేసి.. కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కేంద్రంతో చర్చలు కూడా జరిగాయి. అయినా సమస్య కొలిక్కిరాలేదు. దీంతో సుప్రీంకోర్టు చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేసింది.
వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళన కొనసాగుతోంది. 3 చట్టాలను వెనక్కి తీసుకోవాలని వారు కోరుతున్నారు. పంటకు మద్దతు ధర ఇవ్వాలి.. సహా ఇతర డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చారు. వీరి ఆందోళన పీక్కి చేరింది.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications