వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏయిర్ఏసియా మరో ఆఫర్: రూ.999కే దేశీ సర్వీసులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎయిర్ఏసియా విమానయాన సంస్థ ప్రయాణికులకు మరో బంపరాఫర్ ప్రకటించింది. ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా రూ.999 ప్రారంభ ధరతో బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్, న్యూఢిల్లీ, గౌహతి, జైపూర్, పుణె, ఇంఫాల్ తదితర నగరాలకు (వన్ వే) ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది.

AirAsia announces discount on domestic, foreign travel

ఈ మేరకు ఆ సంస్థ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే కౌలాలంపూర్, బ్యాంకాక్, సింగపూర్, బాలి, ఫుకెట్, మెల్‌బోర్న్, సిడ్నీ వంటి అంతర్జాతీయ నగరాలకు టికెట్ ప్రారంభ ధరను రూ.3,599గా పేర్కొంది. అక్టోబర్ 3వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

ఈ సమయంలో బుక్ చేసుకున్న ప్రయాణికులు అక్టోబర్ 4(మంగళవారం) నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 27 వరకు ప్రయాణించవచ్చని తెలిపింది. తమ ఫేస్‌బుక్ ఫాలోవర్ల సంఖ్య పది లక్షలు దాటడంతో దానిని సెలెబ్రేట్ చేసుకునేందుకే ఈ ఆఫర్ ప్రకటించినట్టు సంస్థ ఇండియా సీఈఓ అమర్ అబ్రోల్ తెలిపారు.

English summary
Malaysian no-frills airline group AirAsia on Monday announced discounted fares across its flight, including those operated by its subsidiary AirAsia India, for a period that goes up to April next year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X