దేశ రాజధానిలో అల్ఖైదా ఉగ్రవాది అరెస్ట్
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ అల్ఖైదాతో సంబంధమున్న ఓ ఉగ్రవాదిని దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం అరెస్టు చేశారు. ఉగ్రవాది రజా ఉల్ అహ్మద్ నేపాల్ పారిపోతుండగా.. పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అహ్మద్.. బంగ్లాదేశ్కు చెందిన ఉగ్రవాద సంస్థ అన్సార్ బంగ్లా సభ్యుడు.
అహ్మద్ గురువారం ఢిల్లీ నుంచి నేపాల్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా..పోలీసులు పట్టుకున్నారు. అనంతరం అతడిని పశ్చిమబెంగాల్ పోలీసులకు అప్పగించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. బెంగాల్ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. గతంలో ఓ నకిలీ కరెన్సీ రాకెట్ కేసులోనూ అహ్మద్ నిందితుడిగా ఉన్నాడు.

అన్సార్ బంగ్లా.. అల్ఖైదాకు అనుబంధ సంస్థ. ఈ సంస్థకు చెందిన పలువురు ఉగ్రవాదులు నకిలీ పత్రాలతో భారత్లోకి చొరబడి.. అల్ఖైదా తరఫున పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జమ్మూకాశ్మీర్లో సైన్యం చేతిలో ముగ్గురు ఉగ్రవాదులు హతమైన తర్వాతి రోజే ఉగ్రవాది అహ్మద్ అరెస్టవడం గమనార్హం.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications