చైనాకు భారత్ షాక్: ఆ ప్రస్తావన తప్పనిసరి, మోడీ దానిపై మాట్లాడితే అంతే!
అంతర్జాతీయ వేదికపై మోడీ చేసే వ్యాఖ్యలు తమ దేశానికి ఎక్కడ చేటు చేస్తాయోనని చైనా ఆందోళన చెందుతోంది.
న్యూఢిల్లీ: చైనాకు భారత్ షాక్ ఇచ్చింది. బిక్స్ సదస్సులో మోడీ ఎక్కడ డోక్లాం వివాదం ప్రస్తావిస్తారోనన్న ఆందోళనలో ఉన్నా చైనాకు భారత్ పంపిన సంకేతాలతో మరింత భయం పట్టుకుంది.
బ్రిక్స్ సదస్సులో డోక్లాం వివాదంతో పాటు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాక్ కు చైనా సహకరిస్తున్న తీరుపై ప్రధాని మోడీ మాట్లాడబోతున్నారన్న సంకేతాలు భారత విదేశాంగ శాఖ పంపించింది.

మోడీ ఆ విషయాలు ప్రస్తావిస్తే అంతర్జాతీయ వేదిక మీద తమ ప్రతిష్టకు భంగం కలుగుతుందని చైనా కలవరపడుతోంది. కాగా, ఈ నెల 4న బీజింగ్ లో జరిగే బ్రిక్స్ సమావేశానికి మోడీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన ఉగ్రవాదం, పాకిస్తాన్ గురించి ప్రస్తావించే అవకాశం ఉందని విదేశాంగ శాఖ తెలిపింది.
బ్రిక్స్ సమావేశానికి హాజరవుతున్న మోడీ.. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ద్వైపాక్షిక చర్చలు చేస్తారా? అన్నదానిపై ఇంతవరకు క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే, బ్రిక్స్ సదస్సులో భారత్, రష్యా, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాల అధినేతలు పాల్గొంటారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications