మహిళా ప్రయాణీకురాలిపై ఎయిర్ఏషియా సిబ్బంది వేధింపులు
ఓ మహిళా ప్రయాణీకురాలిపై ఎయిర్ఏషియా ఎయిర్లైన్స్ సిబ్బంది వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి.
బెంగుళూరు: ఓ మహిళా ప్రయాణీకురాలిపై ఎయిర్ఏషియా ఎయిర్లైన్స్ సిబ్బంది వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. పైలెట్సహా ఇద్దరు సిబ్బంది తన పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ బాధితురాలు ఫిర్యాదు చేసింది.
నవంబర్ 3న ఆ యువతి రాంచీ నుంచి బెంగళూర్కు ఏయిర్ ఏషియా విమానంలో ఆ యువతి ప్రయాణించింది. విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో ఫోన్ స్విచ్ఛాఫ్ చేయమని సూచించటంతో యువతి ఫోన్ను స్విఛ్చాఫ్ చేసింది. అయినప్పటికీ పైలెట్తో సహా ఆ ఇద్దరు సిబ్బంది అనవరసంగా దూషించారని.. ఒకానోక సమయంలో విమానం నుంచి దించేస్తామని తనను బెదిరించారని ఆమె చెప్పింది.

ఇక విమానం సరిగ్గా ఉదయం 12గం.45ని. సమయంలో బెంగళూర్లో ల్యాండ్ కాగా.. ప్రయాణికులందరినీ పంపించి వేసి తనను మాత్రం అడ్డుకున్నారని యువతి తెలిపింది. తన తప్పేంటో చెప్పకుండా తనను ఎందుకు ఆపారని ప్రశ్నిస్తే.. పైలెట్కు క్షమాపణలు చెబితేనే వెళ్లనిస్తామని చెప్పి ఆ ఇద్దరు సిబ్బంది సమాధానమిచ్చారని బాధితురాలు చెప్పారు.
క్షమాపణలు చెప్పకపోతే ఎయిర్పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించారని చెప్పారు. తన స్నేహితురాలి సాయంతో ఆమె ఎయిర్ఏషియా సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications