మొబైల్ ఫోన్ల విక్రయాల్లో మైక్రోమ్యాక్స్ ను వెనక్కి నెట్టిన ఆపిల్ కంపెనీ
ఇండియన్ మార్కెట్లో మైక్రోమ్యాక్స్ ను వెనక్కి నెట్టి ఆపిల్ ఇండియా కంపెనీ ఆ స్థానాన్ని ఆక్రమించింది. 54 శాతం వృద్దిని సాధించిందని ఆ కంపెనీ ప్రకటించింది.
న్యూడిల్లీ :ఇండియన్ మార్కెట్లో ఆపిల్ ఫోన్ల కంపెనీ గణనీయంగా వృద్దిని సాధించింది. దేశీయ మార్కెట్లో మైక్రో మాక్స్ ను వెనక్కి నెట్టి ఆపిల్ ఇండియా కంపెనీ తన స్థానాన్ని మెరుగుపర్చుకొంది. 54 శాతం వృద్దితో ఆపిల్ కంపెనీ 10 వేల కోట్ల అమ్మకాలు నమోదుచేసింది.
ఇండియా మార్కెట్లో మైక్రో మాక్స్ ఫోన్ల విక్రయాలు ఎక్కువగా ఉండేవి. అయితే ఆపిల్ ఇండియా మైక్రోమ్యాక్స్ ను వెనక్కు నెట్టింది. దేశీయ మొబైల్ రంగంలో ఇప్పటివరు రెండో స్థానంలో ఉన్న మైక్రోమ్యాక్స్ సంస్థ స్థానాన్ని ఆపిల్ ఇండియా ఆక్రమించింది.21 శాతం నికర లాభంతో 294 కోట్లను ఆర్జించింది.

గత ఏడాదిలో ఈ కంపెనీ 6472 కోట్ల ఆదాయాన్ని సాధించింది. అయితే ఇదే సమయంలో మెక్రో మ్యాక్స్ అమ్మకాలు 6 శాతం తగ్గిపోయాయి. చైనా నుండి వచ్చే సెల్ ఫోన్ కంపెనీల పోటీ కారణంగా మైక్రో మ్యాక్స్ కంపెనీ నష్టపోయింది.
ఆపిల్ తన పాత హ్యాండ్ సెట్ల ధరలను భారీగా తగ్గించింది, దరిమిలా ఎక్కువగా ఈ కంపెనీ ఫోన్ల విక్రయాలు పెరిగాయని మొబైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మిబైల్ ఫోన్ల విక్రయాల్లో సాంసంగం కంపెనీకిచెందిన ఫోన్ల విక్రయాల్లో తొలి స్థానంలో నిలిచాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications