ఆర్టికల్ 35ఏను ముట్టుకుంటే కాలి బుడిదై పోతారు... కేంద్రాన్ని హెచ్చరించిన మహబుబా ముఫ్తి
ఆర్టికల్ 35ఏ ముట్టుకుంటే కేంద్రం కాలి బుడిదవడం ఖాయమని జమ్ము ,కశ్మీర్ మాజీముఖ్యమంత్రి పీడిఎఫ్ అధినేత మహబుబా ముఫ్తి హెచ్చరించారు. కాగా ఈ ప్రక్రియను చేపట్టినట్లయితే తేనే తుట్టేను కదిలించినట్టవుతుందని, ఇది ఒక రకంగా బాంబులతో చెలగాటం అడడమే అని ఆమే తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారం శ్రీనగర్లో పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సంలో భాగంగా ఏర్పాటు చేసిన ఆమే ఘటుగా స్పందించారు.
కశ్మీరీలకు ప్రత్యేక హక్కుల కల్పిస్తున్న ఆర్టికల్ 35ఏతోపాటు 370ని తొలగించేందుకు కేంద్రం పావులు కదుపుతుందుండడంతో పాటు కశ్మీర్ వ్యాలీలో ఎలాంటీ హింస చెలరేగకుండా ఉండడానికి కేంద్రం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. ఈనేపథ్యంలోనే రాష్ట్రానికి 10వేల మంది సైనికులను తరలించాని నిర్ణయించింది. కాగా శనివారం కూడ రాజకీయ సమస్యలను భద్రతా దళాలతో పరిష్కరించలేరని ఆమే ట్విట్టర్లో పేర్కోంది.

మరోవైపు కేంద్రం మాత్రం కశ్మీర్పై మరోసారి అతిపెద్ద తీవ్రవాద దాడి జరగబోతుందని అందుకే కేంద్ర బలగాలను ముందు జాగ్రత్త చర్యగా పంపిస్తున్నామని సైనిక బలగాఅ అధికారులు ప్రకటించారు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications