కాంగ్రెసుకు పట్టు లేదు: జైట్లీ, మాటలు చాలవు: సింఘ్వీ

తన పార్లమెంటు సభ్యులపైనే కాంగ్రెసుకు పట్టు లేదని ఆయన అన్నారు. అరాచానికి దిగింది కాంగ్రెసువాళ్లేనని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఎటువంటి సమస్య లేకుండా మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయున గుర్తు చేశారు. పరిపాలన సాగించడంలో యుపిఎ ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. తెలంగాణ అంశంపై కాంగ్రెసు నిట్టనిలువునా చీలిందని ఆయన అన్నారు.
కాంగ్రెసువాళ్లు సభలో కలబడడం దారుణమని కాంగ్రెసు సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెసు పార్టీ జరిగిన సంఘటనలకు బాధ్యత వహించాలని ఆయన అన్నారు. పార్టీ పరిస్థితిని కాంగ్రెసు నాయకత్వం చక్కదిద్దుకోలేకపోతోందని ఆయన అన్నారు. వారి సభ్యులూ ఎంపీలే వెల్లోకి వెళ్తున్నారని ఆయన అన్నారు.
లోకసభలో జరిగిన సంఘటనను ఖండించడానికి మాటలు సరిపోవడం లేదని ఎఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. రెచ్చగొట్టిన పరిస్థితులు లేకున్నా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అత్యంత విచారకరమైన సంఘటన అని ఆయన అన్నారు. జరిగిన సంఘటన అత్యంత బాధాకరంమని, క్షమార్హం కాదని ఆయన అన్నారు.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత












Click it and Unblock the Notifications