హస్తినలో కరోనా కేసుల తగ్గుముఖం.. ఆస్పత్రుల్లో బెడ్లు కూడా ఖాళీ
కరోనా వైరస్ కేసులు పెరగడమే కానీ తగ్గడం అంటూ ఉండటం లేదు. ముంబై, ఢిల్లీ గురించి అయితే చెప్పక్కర్లేదు. అయితే ఢిల్లీలో ఫస్ట్ టైమ్ కరోనా కేసుల తగ్గుముఖం కనిపించింది. అలాగే ఆస్పత్రిలో బెడ్లు అందుబాటులో ఉన్నాయనే విషయం తెలిసింది. పడకలే కాదు, ఐసీయూలో బెడ్లు కూడా ఉన్నాయనే సమాచారం తెలిసింది.

మొత్తం 14 వేల 805 బెడ్లలో 12 వేల 907 అందుబాటులోకి వచ్చాయి. గత కొన్నిరోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. మంగళవారం ఇక్కడ 4482 కరోనా కేసులు వచ్చాయి. ఏప్రిల్ 5వ తేదీ తర్వాత ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి. 265 మంది మాత్రమే చనిపోయారు. కరోనా కేసుల పాజిటివ్ శాతం కూడా 6.89 శాతం వరకు తగ్గిపోయింది.
ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలో బెడ్లు ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు. రికవరీ రేటు కూడా బాగా పెరిగిందని చెప్పారు. మంగళవారం 94.37 శాతం రికవరీ కనిపించిందని చెప్పారు. ఒక్కరోజులో 9403 మంది కోలుకున్నారు. ఇక్కడ 50 వేల 863 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications