వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అస్సాంలో వరదలు: నిరాశ్రయులైన 10లక్షల మంది

|
Google Oneindia TeluguNews

గౌహతి: అసోంలో వరద పరిస్థితి గురువారం మరింతగా విషమించింది. కుండపోతగా కురిసిన వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. నలుగురు వ్యక్తులు కొట్టుకుపోగా రెండు వేల గ్రామాల్లో 10 లక్ష మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

ముంపునకు గురైన ప్రాంతాల నుంచి ప్రజలను రక్షించడానికి సైన్యాన్ని రంగంలోకి దింపామని రాష్ట్ర విపత్తుల నిర్వహణ అధారిటీ తెలిపింది. అసోం వరదల్లో ఇప్పటివరకూ మృతిచెందిన వారి సంఖ్య 24కు పెరిగింది.

ధేమాజీ జిల్లా వరద తాకిడికి చాలా తీవ్రంగా గురైందని, దాదాపు రెండున్నర లక్షల మంది వరదల్లో చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు.

వరద బీభత్సం

వరద బీభత్సం

అసోంలో వరద పరిస్థితి గురువారం మరింతగా విషమించింది. కుండపోతగా కురిసిన వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి.

వరద బీభత్సం

వరద బీభత్సం

నలుగురు వ్యక్తులు కొట్టుకుపోగా రెండు వేల గ్రామాల్లో 10 లక్ష మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

వరద బీభత్సం

వరద బీభత్సం

ముంపునకు గురైన ప్రాంతాల నుంచి ప్రజలను రక్షించడానికి సైన్యాన్ని రంగంలోకి దింపామని రాష్ట్ర విపత్తుల నిర్వహణ అధారిటీ తెలిపింది.

వరద బీభత్సం

వరద బీభత్సం

అసోం వరదల్లో ఇప్పటివరకూ మృతిచెందిన వారి సంఖ్య 24కు పెరిగింది.

వరద బీభత్సం

వరద బీభత్సం

ధేమాజీ జిల్లా వరద తాకిడికి చాలా తీవ్రంగా గురైందని, దాదాపు రెండున్నర లక్షల మంది వరదల్లో చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు.

వరద బీభత్సం

వరద బీభత్సం

వరదల్లో నలుగురు వ్యక్తులు కొట్టుకుపోగా రెండు వేల గ్రామాల్లో 10 లక్ష మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

English summary
The flood situation in Assam deteriorated as incessant rains pounded the state on Wednesday and four more persons lost their lives in it as the calamity affected nearly 10 lakh people in over 2,000 villages.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X