సబంగ్ స్థానంలో టీఎంసీ గెలుపు: యూపీ, అరుణాచల్లో 3చోట్ల బీజేపీ గెలుపు
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లోని సబంగ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి గీతారాణి భూనియా గెలుపొందారు. గీతారాణి ఉప ఎన్నికల్లో 64వేలకు పైగా ఓట్లు సాధించారు.
సీపీఎం అభ్యర్థికి 41వేలకు పైగా, బీజేపీ అభ్యర్థికి 37వేలకు పైగా ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ 18వేల ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. మనస్ భూనియా 2016 ఎన్నికల్లో టీఎంసీ తరఫున నిలబడి లెఫ్ట్ ఫ్రంట్ సాయంతో గెలుపొందారు.

మరోవైపు, అరుణాచల్ ప్రదేశ్లోని పక్కే కేసాంగ్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ గెలిచింది. ఇదే రాష్ట్రంలోని లికాబాలి నియోజకవర్గం నుంచి బీజేపీ నుంచి కార్డో నైగ్యోర్ గెలుపొందారు. యూపీలోని సికంద్ర నియోజకవర్గంపై బీజేపీ జెండా ఎగిరింది.
More From
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications