వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు-ట్రక్కు ఢీ.. 14 మంది మృతి..

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టడంతో.. 14 మంది మృతి చెందారు. మరో 8 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40-45 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.

 At least 12 killed as bus collides with truck on Agra-Lucknow Expressway in uttar pradesh

బస్సు ఢిల్లీ నుంచి బీహార్‌లోని మోతీహరికి వెళ్తుండగా మార్గమధ్యలో ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఇతవహ్‌లోని సైఫాయ్ ఆస్పత్రికి తరలించినట్టు పోలీస్ అధికారి రాజేశ్ కుమార్ తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఘటనపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే స్థానిక ఎస్పీ,మెజిస్ట్రేట్‌లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Recommended Video

Biodiversity Flyover Accident CCTV Footage Exclusive Visuals || Oneindia Telugu

English summary
At least 12 people were killed and eight seriously injured after a bus collided with a truck on the Agra-Lucknow Expressway on Wednesday night,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X