కరుణానిధి మృతి, రాళ్ల వర్షం, 80 కేసులు, మెరీనా బీచ్ లో తొక్కిసలాట, వీవీఐపీలు!
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ చీఫ్, కలైంజ్ఞర్ డాక్టర్ ఎం. కరుణానిధి ఆకస్మిక మృతిని ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైతో పాటు ఆ రాష్ట్రంలో హింస చోటుచేసుకుంది.
Recommended Video

కరుణానిధి మరణించారని, బంద్ చెయ్యాలని కొందరు రాళ్ల దాడులకు పాల్పడటంతో పోలీసులు ఇప్పటి వరకూ దాదాపు 80 కేసులు నమోదు చేశారు. చెన్నై నగరంలోని మెరీనా బీచ్ లో పెరియార్ స్మారకం సమీపంలో కరుణానిధి అంత్యక్రియలు నిర్వహిస్తారని బుధవారం డీఎంకే కార్యకర్తలు తెలుసుకున్నారు.

కరుణానిధి అంత్యక్రియలు చూడటానికి ఇప్పటి నుంచి డీఎంకే కార్యకర్తలు మెరీనా బీచ్ లోని పెరియార్ స్మారకం దగ్గరకు పరుగు తీశారు. ఒక్కసారిగా వేలాధి మంది కార్యకర్తలు మెరీనా బీచ్ లోకి రావడంతో తొక్కిసలాట జరిగింది.
ఈ తొక్కిసలాటలో అనేక మందికి తీవ్రగాయాలైనాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. తమిళనాడులోని అనేక జిల్లాల నుంచి డీఎంకే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే చెన్నై చేరుకున్నారు.

కరుణానిధికి అంతిమ వీడ్కోలు పలకడానికి ప్రధాని నరేంద్ర మోడీతో సహ కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వీవీఐపీలు చెన్నై చేరుకోవడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతియుతంగా ఉండాలని కరుణానిధి కుటుంబ సభ్యులు డీఎంకే కార్యకర్తలకు పదేపదే మనవి చేస్తున్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications