పెన్షనర్లకు శుభవార్త.. లైఫ్ సర్టిఫికేట్ల కోసం తిరుగాల్సిన అవసరం లేదు
న్యూఢిల్లీ : ఉద్యోగిగా పదవీ విమరణ చేసిన వారికి గుడ్ న్యూస్. వారు తమ లైఫ్ సర్టిఫికేట్ల కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. సీనియర్ సిటిజన్లు తమ లైఫ్ సర్టిఫికేట్ను బ్యాంకులో సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీంతో వారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని తప్పింది. ఇదివరకు తమ కార్యాలయం, ఎస్టీవో ఆఫీసులో తమ ధ్రువీకరణ పత్రాలు అందజేసేవారు. అయితే వారు పడుతున్న ఇబ్బందులను గమనించి వారికి ప్రయోజనం కలిగించే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం

పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తమ ధ్రువీకరణ పత్రాలను బ్యాంకులో సమర్పిస్తే చాలని తెలిపింది. దాంతోపాటు ఆధార్ నంబర్ ఇస్తే సరిపోతుందని వెల్లడించింది. ఆధార్ తో మొబైల్ నంబర్ అనుసంధానం అవుతుందని వివరించింది. దీంతో వారి లైఫ్ సర్టిఫికెట్ వివరాలకు సంబంధించిన అంశాలు మొబైల్ కు ఓటీపీ వస్తోందని తెలిపింది. దీంతో మోసాలకు, చీటింగ్ కు ఆస్కారం కూడా ఉండదని ... పెన్షనర్లకు నేరుగా లబ్ది చేకూరుతుందని వెల్లడించింది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications