వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా సోకి బీజేపీ ఎమ్మెల్సీ మృతి, సంతాపం తెలిపిన నితీశ్ కుమార్..

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మరి కరాళ నృత్యం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతుంది. వైరస్ ఎవరినీ వదలడం లేదు. మంగళవారం బీజేపీ ఎమ్మెల్సీ ఒకరు చనిపోయారు. కరోనా వైరస్‌తో ఆస్పత్రిలో చేరిన ఆయనకు గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు.

 bihar bjp mlc died due to coronavirus..

బీజేపీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ మరణంపై సీఎం నితీశ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఫోన్ చేసి వారిని పరామర్శించారు. బీహర్ బీజేపీ నేత సుశీల్ మోడీ కూడా సునీల్ సింగ్ మృతిపై సంతాపం తెలిపారు. అతని ఆత్మకు శాంతి కలగాలని ట్వీట్ చేశారు. మరో ప్రజా ప్రతినిధి కరోనా వైరస్ బారినపడి చనిపోవడం కలకలం రేపింది. వైరస్ రక్కసి బారినపడి నేతలు కూడా చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

English summary
bihar bjp mlc sunil singh died due to coronavirus. cm nitish kumrar condolence to his family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X