నితీష్కు షాక్: మంత్రి రాజీనామా, ఎస్పీ నుంచి పోటీ
పాట్నా: తనకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ నిరాకరించడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీహార్ ఆరోగ్య శాఖ మంత్రి రాంధనిసింగ్ బుధవారం మంత్రి పదవికి, జెడియూ పార్టీకి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు ఇది మరో షాక్. ఇప్పటికే మహాకూటమి పలు షాక్లు ఎదుర్కొంటోంది.
జెడియూకు రాజీనామా చేసిన అనంతరం రాంధనిసింగ్ మాట్లాడుతూ... తనకు అచ్చొచ్చిన రోహతాస్ జిల్లా కర్ ఘర్ నియోజకవర్గం నుంచి సమాజ్ వాది పార్టీ తరఫున బరిలోకి దిగుతున్నానని చెప్పారు. లౌకిక మహా కూటమి డబ్బులకు టిక్కెట్లు అమ్ముకుంటోందని ఆరోపించారు.
బీహార్ ఎన్నికల బరిలో లాలూ వారసులు..

బీహార్ ఎన్నికల బరిలో మహాకూటమి తరఫున పలువురు వారసులు బరిలోకి దిగుతున్నారు. ఆర్జేడీ జీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తనయులు తేజస్వి యాదవ్ మహూవా నుంచి, తేజ్ ప్రతాప్ యాదవ్ రాఘవపూర్ నుంచి బరిలోకి దిగుతున్నారు.
కాగా నితీష్ కుమార్కు మద్దతుగా ఉన్న కుర్మి, కుష్వహా కులాల వారికి జెడీయూ తరఫున, లాలూకు గట్టి మద్దతు పలుకే యాదవులకు, ముస్లీంలకు ఆర్జేడీ తరఫున టిక్కెట్లు కేటాయించారు. కాంగ్రెస్ తరఫున ఓసీలకు ఎక్కవగా అవకాశమిచ్చారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications