వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ నేత దారుణ హత్య: మావోయిస్టుల పనేనా?

|
Google Oneindia TeluguNews

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా భోపాలపట్నంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు జగదీష్ కొండర దారుణ హత్యకు గురయ్యారు. మావోయిస్టులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారనే వార్తలు వినిపిస్తున్నాయి.

 BJP leader hacked to death in Chhattisgarh

భోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధికి సుమారు 300 మీటర్ల దూరంలోనే జగదీష్ హత్యకు గురయ్యారు. అయితే జగదీష్‌ని ఎవరైనా పాతకక్షలతో హత్య చేశారా..? లేక మావోయిస్టులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ విషయమై బీజాపూర్ జిల్లా ఎస్పీ దృవ్‌ని వివరణ కోరగా.. జగదీష్ హత్యకు గురైన విషయం వాస్తవమేనని తెలిపారు. ఇది మావోయిస్టులు చేసిన పని అని ఇంకా నిర్ధారించలేదని ఆయన చెప్పారు. దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

English summary
A Bharatiya Janata Party (BJP) leader in Chhattisgarh's Bijapur district was hacked to death, police said on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X