కర్ణాటకలో బీజేపీ సెంచరీ.. ఢిల్లీలో జోరందుకున్న వేడుకలు
కర్టాటక ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీని సొంతం చేసుకొనే దిశగా బీజేపీ దూసుకెళ్తున్నది. బీజేపీ 100కుపైగా సీట్లలో అధిక్యంలో కొనసాగుతుండటంతో న్యూఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో వేడుకలు జోరందుకున్నాయి. బీజేపీ కార్యకర్తలు మోదీ, అమితాషాలకు అనుకూలంగా నినాదాలు చేశారు.
దేశ రాజకీయాలకు దిశానిర్దేశం చేసే కర్ణాటక ఎన్నికలపై దేశవ్యాప్తంగా దృష్టిపడింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కర్టాటక ఎన్నికలు ఆసక్తిగా మారాయి.

కర్ణాటకలోని లింగాయత్ కుల ప్రభావం ఉండే ప్రాంతాల్లో బీజేపీ, వక్కలిగ ప్రభావిత ప్రదేశాల్లో జేడీఎస్ అధిక్యంలో ఉన్నది. ప్రభుత్వ ఏర్పాటుకు 113 సీట్లు గెలువాల్సిన నేపథ్యంలో బీజేపీ 111 సీట్లలో ముందంజలో ఉంది.
More From
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications