నుపూర్ కామెంట్ల దుమారం: బీజేపీ ఆఫీసుకు నిప్పు, టీఎంసీపై నేతల ఫైర్..
మహ్మద్ ప్రవక్తపై నుపూర్ శర్మ చేసిన కామెంట్ల దుమారం కంటిన్యూ అవుతుంది. నుపూర్ సారీ చెప్పిన అతివాద సంస్థలు వినడం లేదు. బీజేపీ, హిందూ సంస్థల లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. ఒకడుగు ముందుకేసి బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
హౌరా రూరల్లో గల బీజేపీ కార్యాలయానికి కొందరు నిప్పుపెట్టారు. దానిని ఓ బీజేపీ నేత ట్వీట్ చేశారు. నిప్పు పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆందోళనకారులు, రాళ్లు రువ్విన వారిపై బెంగాల్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. బెంగాల్ ప్రభుత్వం ఎందుకు మిన్నకుండిపోయిందని అనిర్బాన్ గంగూలీ ప్రశ్నించారు.

తమ పార్టీ ఆఫీసు విధ్వంసం కావడానికి టీఎంసీ కారణం అని బీజేపీ నేత సువేంద్ అధికారి ఆరోపించారు. అల్లరిమూకలకు దీదీ సర్కార్ అండగా నిలుస్తోందని చెప్పారు. అందుకే వారు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు
హౌరాలో చెలరేగిన హింసాత్మక ఘటనలను పోలీసులు అదుపులోకి తీసుకొచ్చారు. ఆందోళనకారులు రహదారి, రైలు మార్గాలను మూసివేశారు. చెంగల్ స్టేషన్ వద్ద ఆందోళనకారులు నిరసనకు దిగారు. దీంతో ఆగ్నేయ రైల్వే మార్గంలో రైళ్లను నిలిపివేశారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications