నితీష్ తర్వాత.. ఎన్డీయే కూటమిలోకి అన్నాడీఎంకే?
బీహార్లో నితీష్ కుమార్ తర్వాత, దక్షిణాదిన అన్నాడీఎంకే ఎన్డీయే ప్రభుత్వంలో చేరనుందా? అంటే ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
చెన్నై: బీహార్లో నితీష్ కుమార్ తర్వాత, దక్షిణాదిన అన్నాడీఎంకే ఎన్డీయే ప్రభుత్వంలో చేరనుందా? అంటే ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
సమాచారం మేరకు.. ఎన్డీయేతో పొత్తు విషయమై ఆగస్టు 4న అన్నాడీఎంకేలోని సీనియర్ నేతలు సమావేశమై ఏ విషయం అన్నది ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది.

ముఖ్యమంత్రి పళనిస్వామి కేబినెట్కి చెందిన ఓ సీనియర్ మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైతే ఏ విషయమన్నది కచ్చితంగా చెప్పలేమని, శుక్రవారం సమావేశమై నిర్ణయం ప్రకటిస్తామన్నారు.
తమిళనాడులో ప్రస్తుతం 2.5 శాతం ఓట్లు కలిగిన బిజెపి, అన్నాడీఎంకేతో పొత్తుతో మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా అన్నాడీఎంకేను కలపుకొని పోవడం ద్వారా బలపడాలని బిజెపి భావిస్తోంది.
More From
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications