మక్కెలు ఇరగ్గొడతాం: బీజేపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు
ఉత్తర ప్రదేశ్లో ఓ బీజేపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కటౌలీ నియోజకవర్గ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ ఒక సమావేశంలో మాట్లాడారు.
లక్నో: ఉత్తర ప్రదేశ్లో ఓ బీజేపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కటౌలీ నియోజకవర్గ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ ఒక సమావేశంలో మాట్లాడారు.
ఎవరైనా గోవులను అగౌరవపర్చినా, వధించినా వారి మక్కెలు విరగ్గొడతానని నేను ప్రమాణం చేస్తున్నా అని అన్నారు. విక్రమ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు.

ముజఫర్నగర్ అల్లర్ల సమయంలో ఆయన రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. ఇదే కారణంపై ఆయన్ను అప్పటి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. గోవధపై పూర్తి నిషేధం విధించాలని యూపీ సీఎం ఆధిత్యనాథ్ అధికారులకు సూచించిన సమయంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications