మళ్లీ మాదే అధికారం, మిగిలిన అవినీతిని తుడిచేస్తాం: సుబ్రహ్మణ్య స్వామి
న్యూయార్క్: వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి.. భవిష్యత్ రాజకీయంపై జోస్యం చెప్పారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికార పగ్గాలు చేపడుతుందని అన్నారు.
దేశంలో ఇంకా మిగిలిపోయిన అవినీతి మరకలను రెండో విడుతలో బీజేపీలో తుడిచిపెడుతుందని అన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొలంబియా బిజినెస్ స్కూల్ 14వ వార్షిక భారత వాణిజ్య సదస్సులో పాల్గొనేందుకు ఆయన అమెరికా వెళ్లారు.

ఇక ప్రధాని గురించి ప్రస్తావిస్తూ.. మోడీకి ఉన్న ప్రతిష్టతో పాటు దేశవ్యాప్తంగా అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన పోరాటం తమకు కలిసొచ్చే అంశమని అన్నారు. కులాలకు అతీతంగా బీజేపీకి ఓటు వేయాలన్న ఆకాంక్ష హిందువుల్లో పెరిగిందని అన్నారు. మైనారిటీలకు తాము వ్యతిరేకం కాదని, పటిష్ట ఐక్య భారత్ నిర్మాణమే తమ లక్ష్యమని వివరించారు.
-
యుద్ధం వేళ అమెరికా సంచలన నిర్ణయం.. ఆర్మీ చీఫ్ తొలగింపు -
గెట్ అవుట్: నమ్మకమైన స్నేహితురాలికే ట్రంప్ షాక్. -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications