Breaking : హిమాచల్ ప్రదేశ్ లో ఘోరం- కుల్లూ జలవాతంలో పడిన స్కూలు బస్సు-16 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్ ఇవాళ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గోర్జేలోని కులూ జలపాతంలోకి స్కూల్ బస్సు పడిన ఘటనలో దాదాపు 16 మంది విద్యార్ధులు చనిపోయారు. కులు జిల్లాలోని నియోలి-షంషేర్ రోడ్డులోని సైన్జ్ లోయలోని జంగ్లా ప్రాంతంలో ప్రైవేట్ బస్సు కొండపై నుంచి బోల్తా పడడంతో పలువురు విద్యార్థులతో సహా కనీసం 16 మంది మరణించారని పిటిఐ వార్తా సంస్ధ తెలిపింది.

కులూ జలపాతం ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించామని, కులు నుండి బృందాలు సంఘటనా స్థలానికి తరలించినట్లు కులు డిప్యూటీ కమిషనర్ అశుతోష్ గార్గ్ తెలిపారు. స్కూల్ బస్సు సైన్జ్ లోయలోని నియోలీ-షంషేర్ రహదారిపై కులు నుండి సైన్జ్కు వెళుతోంది. ఈ లోపే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మరణాల సంఖ్య ఇంకా పెరగవచ్చని భావిస్తున్నారు. ఘటనా స్ధలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సంఘటన ఇవాళ ఉదయం 8 గంటలకు చోటు చేసుకుంది. స్కూల్ పిల్లలు కూడా బస్సులో ప్రయాణిస్తున్నట్లు భావిస్తున్నారు.
-
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications