బీఎస్ఎన్ఎల్ ‘లూట్ లో’ ఆఫర్.. యూజర్లకు 500 శాతం అధిక డేటా!
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన పోస్ట్పెయిడ్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ను ప్రకటించింది. ‘లూట్ లో’ పేరిట తాజాగా ఓ ఆఫర్ను బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టింది.
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన పోస్ట్పెయిడ్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ను ప్రకటించింది. 'లూట్ లో' పేరిట తాజాగా ఓ ఆఫర్ను బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టింది.
ఇందులో భాగంగా వినియోగదారులకు పలు ప్లాన్లపై 60 శాతం డిస్కౌంట్ లభించడంతోపాటు ఏకంగా 500 శాతం అదనపు డేటా వస్తుంది. మొత్తం 7 పోస్ట్పెయిడ్ ప్లాన్లకు బీఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్ను అందిస్తోంది.

రూ.225, రూ.325, రూ.525, రూ.725, రూ.799, రూ.1,125, రూ.1,525 ప్లాన్లను వాడుతున్న యూజర్లకు వరుసగా 500 ఎంబీ, 3 జీబీ, 7 జీబీ, 15 జీబీ, 30 జీబీ, 60 జీబీ, 90 జీబీ డేటా లభిస్తుంది. ఈ డేటాను ఎలాంటి స్పీడ్ పరిమితి లేకుండా హైస్పీడ్లో వాడుకోవచ్చు.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications