Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీఎస్‌ఎన్‌ఎల్ ‘లూట్ లో’ ఆఫర్.. యూజర్లకు 500 శాతం అధిక డేటా!

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ‘లూట్ లో’ పేరిట తాజాగా ఓ ఆఫర్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ ప్రవేశపెట్టింది.

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. 'లూట్ లో' పేరిట తాజాగా ఓ ఆఫర్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ ప్రవేశపెట్టింది.

ఇందులో భాగంగా వినియోగదారులకు పలు ప్లాన్లపై 60 శాతం డిస్కౌంట్ లభించడంతోపాటు ఏకంగా 500 శాతం అదనపు డేటా వస్తుంది. మొత్తం 7 పోస్ట్‌పెయిడ్ ప్లాన్లకు బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ఆఫర్‌ను అందిస్తోంది.

bsnl-logo

రూ.225, రూ.325, రూ.525, రూ.725, రూ.799, రూ.1,125, రూ.1,525 ప్లాన్లను వాడుతున్న యూజర్లకు వరుసగా 500 ఎంబీ, 3 జీబీ, 7 జీబీ, 15 జీబీ, 30 జీబీ, 60 జీబీ, 90 జీబీ డేటా లభిస్తుంది. ఈ డేటాను ఎలాంటి స్పీడ్ పరిమితి లేకుండా హైస్పీడ్‌లో వాడుకోవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+