బడ్జెట్: ఐదు నిమిషాలు ఆర్థిక మంత్రి జైట్లీ విశ్రాంతి
న్యూఢిల్లీ: ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం మధ్యలో ఐదు నిమిషాలపాటు విశ్రాంతి కోరారు. గతంలో ఎన్నడూ ఏ ఆర్థిక మంత్రి కూడా అలా చేయలేదు. గురువారం ఉదయం ఆయన బడ్జెట్ ప్రతిపాదనలు చేస్తూ మధ్యలో ఆగి విశ్రాంతి కోరారు.
ఇంతలో ఆకస్మికంగా సభ్యులు కొందరు కేకలు వేయడం ప్రారంభించారు. అది దేనిగురించో ఎవ్వరికీ వినిపించలేదు. ఈలోగా ఆయన స్పీకర్ వైపు తిరిగి ఐదు నిమిషాలపాటు విశ్రాంతి తీసుకుందామా అని అడిగారు. ఆర్థిక మంత్రి సూచనను స్పీకర్ వెంటనే ఆమోదించారు. అప్పుడు సమయం గం.11.45 నిమిషాలు అయ్యింది.

అనంతరం సభ మళ్లీ గం.11.50 నిమిషాలకు సభ ప్రారంభమైంది. ఆర్థిక మంత్రికి ఆరోగ్యం బాగా లేనందున ఆయన కూర్చునే బడ్జెట్ ప్రసంగం కొనసాగిస్తారని స్పీకర్ చెప్పారు. అందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రసంగాన్ని తిరిగి ప్రారంభించారు.
అరుణ్ జైట్లీ ప్రసంగం మధ్యలో ప్రతిపక్షాల సభ్యులు మధ్య మధ్యలో అభ్యంతరం చెబుతూ వెళ్లారు. అయినా ఆయన ప్రసంగం సాఫీగానే సాగింది.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications