బడ్జెట్: ఐదు నిమిషాలు ఆర్థిక మంత్రి జైట్లీ విశ్రాంతి
న్యూఢిల్లీ: ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం మధ్యలో ఐదు నిమిషాలపాటు విశ్రాంతి కోరారు. గతంలో ఎన్నడూ ఏ ఆర్థిక మంత్రి కూడా అలా చేయలేదు. గురువారం ఉదయం ఆయన బడ్జెట్ ప్రతిపాదనలు చేస్తూ మధ్యలో ఆగి విశ్రాంతి కోరారు.
ఇంతలో ఆకస్మికంగా సభ్యులు కొందరు కేకలు వేయడం ప్రారంభించారు. అది దేనిగురించో ఎవ్వరికీ వినిపించలేదు. ఈలోగా ఆయన స్పీకర్ వైపు తిరిగి ఐదు నిమిషాలపాటు విశ్రాంతి తీసుకుందామా అని అడిగారు. ఆర్థిక మంత్రి సూచనను స్పీకర్ వెంటనే ఆమోదించారు. అప్పుడు సమయం గం.11.45 నిమిషాలు అయ్యింది.

అనంతరం సభ మళ్లీ గం.11.50 నిమిషాలకు సభ ప్రారంభమైంది. ఆర్థిక మంత్రికి ఆరోగ్యం బాగా లేనందున ఆయన కూర్చునే బడ్జెట్ ప్రసంగం కొనసాగిస్తారని స్పీకర్ చెప్పారు. అందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రసంగాన్ని తిరిగి ప్రారంభించారు.
అరుణ్ జైట్లీ ప్రసంగం మధ్యలో ప్రతిపక్షాల సభ్యులు మధ్య మధ్యలో అభ్యంతరం చెబుతూ వెళ్లారు. అయినా ఆయన ప్రసంగం సాఫీగానే సాగింది.
-
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి












Click it and Unblock the Notifications