షాకింగ్: స్కూటీపైనుంచి పడిపోయిన మహిళ.. ఆమె తలపైనుంచి వెళ్లిన క్రేన్!
మహారాష్ట్రలోని ముంబై కర్ ఘర్ ప్రాంతంలో నివ్వెరపోయే ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మహిళ స్కూటీపై వస్తూ అదుపుతప్పి రోడ్డుపై పడిపోగా, అదేసమయంలో వెనుక నుంచి వచ్చిన క్రేన్ ఆమె తలపైనుంచి వెళ్లిపోయింది.
ముంబై: మహారాష్ట్రలోని ముంబై కర్ ఘర్ ప్రాంతంలో నివ్వెరపోయే ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మహిళ స్కూటీపై వస్తూ అదుపుతప్పి రోడ్డుపై పడిపోగా, అదేసమయంలో వెనుక నుంచి వచ్చిన క్రేన్ ఆమె తలపైనుంచి వెళ్లిపోయింది.
ఈ ఘటనలో ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మృతురాలి పేరు సుజాత పూరీ(34)గా పోలీసులు గుర్తించారు. ఆమె ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరిన ఆమె అనుకోకుండా మృత్యువాత పడ్డారు.

ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరు మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల ద్వారా రికార్డయింది. దాని ఫుటేజ్ సాయంతో క్రేన్ డ్రైవర్ ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
More From
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications