పీఎన్బీ స్కాం: సీఎఫ్వో విపుల్ అంబానీ సహా ఐదుగురి అరెస్ట్, నీరవ్ ఆస్తులపై గత ఏడాది జనవరిలోను సోదాలు
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో సీబీఐ మంగళవారం ఐదుగురిని అరెస్టు చేసింది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ గ్రూప్ నుంచి ముగ్గురు, గీతాంజలి గ్రూప్ నుంచి ఇద్దరిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

వీరిలో నీరవ్ మోడీ ఆర్థిక వ్యవహారాల అధ్యక్షులు విపుల్ అంబానీ, మరో నలుగురు ఉన్నారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అర్జున్ పాటిల్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ కవితా మన్కికర్లతో పాటు గీతాంజలి గ్రూప్ సీఎఫ్ఓ కపిల్ ఖండేల్వాల్, మేనేజర్ నితిన్ షాహీని అరెస్టు చేశారు.
ఇదిలా ఉండగా, నీరవ్ మోడీ ఆస్తులపై ఆదాయపన్ను శాఖ గతంలోను సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. గత ఏడాది జనవరిలో సోదాలు నిర్వహించారని తెలుస్తోంది.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications