పీఎన్బీ స్కాం: సీఎఫ్వో విపుల్ అంబానీ సహా ఐదుగురి అరెస్ట్, నీరవ్ ఆస్తులపై గత ఏడాది జనవరిలోను సోదాలు
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో సీబీఐ మంగళవారం ఐదుగురిని అరెస్టు చేసింది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ గ్రూప్ నుంచి ముగ్గురు, గీతాంజలి గ్రూప్ నుంచి ఇద్దరిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

వీరిలో నీరవ్ మోడీ ఆర్థిక వ్యవహారాల అధ్యక్షులు విపుల్ అంబానీ, మరో నలుగురు ఉన్నారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అర్జున్ పాటిల్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ కవితా మన్కికర్లతో పాటు గీతాంజలి గ్రూప్ సీఎఫ్ఓ కపిల్ ఖండేల్వాల్, మేనేజర్ నితిన్ షాహీని అరెస్టు చేశారు.
ఇదిలా ఉండగా, నీరవ్ మోడీ ఆస్తులపై ఆదాయపన్ను శాఖ గతంలోను సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. గత ఏడాది జనవరిలో సోదాలు నిర్వహించారని తెలుస్తోంది.
More From
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
భారత్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే.. ఒక్కసారి విజిట్ చేస్తే.. మళ్లీ మళ్లీ వెళ్తారు..












Click it and Unblock the Notifications