మాయావతి డిఏ కేసు విచారణ ముగిస్తున్నాం: సిబిఐ

మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఆదాయానికి మంచిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు చేపట్టింది. సిబిఐ వర్గాల సమాచారం మేరకు త్వరలోనే మాయావతికి సంబంధించిన అక్రమాస్తుల కేసు విచారణను ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉన్నతస్థానంలో ఉన్న రాజకీయ నేతల కేసుల విషయంలో సిబిఐ అనుసరిస్తున్న విచారణ విధానం సరిగా లేదని ఇటీవల సుప్రీం కోర్టు సిబిఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
చట్టానికి లోబడి చర్యలు తీసుకుంటున్నామని సిబిఐ వర్గాలు తెలిపాయి. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయాపతిపై తాజ్ కారిడార్ కేసుకు సంబంధించిన విచారణను జరపాలని ఆగస్టు 8న కోర్టు తెలిపింది.మాయావతికి సంబంధించిన అక్రమాస్తుల కేసును సమీక్షించాలని కోరుతూ వచ్చిన పిటిషన్ను సరైన ఆధారాలు లేకపోవడంతో జస్టిస్ పి సదాశివం, జస్టిస్ దీపక్ మిశ్రాల బెంచ్ తోసిపుచ్చింది.
మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాజ్ కారిడార్ కోసం ప్రభుత్వ ఆమోదం లేకుండా విడుదలైన 17కోట్ల రూపాయలకు సంబంధించి ఆరోపణలు రావడంతో సిబిఐ దానిపై విచారణ జరుపుతోంది. మాయావతి అక్రమాస్తుల విషయంలో సరైనా ఆధారాలు లేకుండా విచారణ కొనసాగిస్తున్న సిబిఐ వైఖరిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే మాయావతి అక్రమాస్తుల కేసును ముగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications