కర్ణాటకలో గాడ్సె జయంతి ఉత్సవాలు...! అరెస్ట్ చేసిన పోలీసులు
కర్ణాటక రాష్ట్ర్రంలో వివావాదస్పద గాడ్సే జయంతి వేడుకలు జరిగాయి. ఈ జయంతి వేడుకలను కర్ణాటక హిందు మహాసభ్యులు నిర్వహించారు. గాడ్సేకు పూలామాల వేసి నివాళులు అర్పించారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు జయంతివేడుకలను నిర్వహించిన ఆరుగురు హిందు మహసభ సభ్యులను అరెస్ట్ చేశారు.
కాగా గాంధీని చంపిన గాడ్సే దేశభక్తుడంటూ భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వీ ప్రగ్యాసింగ్ ఠాకూర్ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.దీంతో ఆమే వ్యాఖ్యలు దేవవ్యాప్తంగా సంచనలం రేపాయి.కాగా సాధ్వీ వ్యాఖ్యలపై ప్రతిపక్షపార్టీలతో పాటు బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఆమే వ్యాఖ్యలపై వివరణ కోరుతూ క్షమాపణ చెప్పాల్సిందిగా కోరాడు.మరోవేపు ఏకంగా ఈవ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. సాద్వీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆమే వ్వాఖ్యలను ఎంత మాత్రం క్షమించరానివని ఆయన పేర్కోన్నారు.

ఇక తాజగా దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందంటూ ఎగ్జిట్పోల్స్ ఫలితాలు వెలువడనుండడంతో బీజేపీతోపాటు దాని అనుబంధ సంఘాల పార్టీల్లో మరింత జోష్ నిండింది. దీంతో ఏకంగా గాడ్సే జయంతి ఉత్సవాలను నిర్వహించడం సంచలనం రేపుతోంది. గతంలో ఎప్పుడు లేనట్టుగా గాడ్సే జయంతి ఉత్సవాలను నిర్వహించడంతో గాడ్సే వివాదం మరోసారి తెరపైకి రానుంది.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications