అవును.. చిన్న పొరపాటు జరిగింది: పంకజ ముండే
ముంబై: మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన పల్లీ చిక్కీ కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజ ముండే విధాన సభలో వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వార్తల ప్రకారం.. చిక్కీ కొనుగోళ్ల కాంట్రాక్టు విషయంలో చిన్న పొరపాటు జరిగిందని ఆమె అంగీకరించారని తెలుస్తోంది.
నిబంధనలను అతిక్రమించి కాంట్రాక్టులు అప్పగించడం పొరపాటేనని ఆమె విదాన సభ ప్రశ్నోత్తరాల సమయంలో లేఖ రూపంలో సమాధానమిచ్చారని తెలుస్తోంది. చిక్కీ కాంట్రాక్టులో కుంభకోణం జరిగిందనే ఆరోపణలు కొద్ది రోజులుగా వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.

ఆమె అసెంబ్లీలో క్వశ్చన్ అవర్లో దానిపై రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉండగా, చిక్కీ కుంభకోణం విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం, మంత్రి పంకజ ముండే నుండి బాంబే హైకోర్టు వివరణ కోరింది.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications