అసంతృప్త న్యాయమూర్తులతో సిజెఐ భేటీ: పరిష్కారం
న్యూఢిల్లీ: తనపై విమర్శనాస్త్రాలు సంధించిన నలుగురు అసంతృప్త న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా సమావేశమైనట్లు తెలుస్తోంది. వారితో దాదాపు 15 నిమిషాల సమావేశం జరిగినట్లు సమాచారం.
సుప్రీంకోర్టులో పరిపాలన దక్షతపై, కేసుల కేటాయింపుపై జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సహా నలుగురు సీనియర్ న్యాయమూర్తులు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. వారు లేవనెత్తిన అంశాలపై దీపక్ మిశ్రా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

ఈ నెల 12వ తేదీన నలుగురు న్యాయమూర్తులు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వారితో ప్రధాన న్యాయమూర్తి సమావేశం కావడం ఇదే తొలిసారి.
న్యాయవ్యవస్థలో నెలకొన్ని సంక్షోభం ఇంకా తొలగిపోలేదని, రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ చెప్పిన విషయం తెలిసిందే.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications