వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీతో సమావేశం రద్దుచేసుకొన్న చైనా , కారణమిదే!

జీ 20 దేశాల సదస్సులో తమ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యే సాధారణ పరిస్థితులు లేవని చైనా స్పష్టం చేసింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జీ 20 దేశాల సదస్సులో తమ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యే సాధారణ పరిస్థితులు లేవని చైనా స్పష్టం చేసింది.

చైనాపై చర్యలు తప్పవన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాపై చర్యలు తప్పవన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్

భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీతో తమ అధ్యక్షుడు జిన్ పింగ్ సమావేశమయ్యే సాధారణ పరిస్థితులు లేవని చైనా ప్రకటించింది.హంబర్గ్ లో జీ 20 దేశాల సమావేశం జరగనుంది.

China Hardens Stand, Says No Bilateral Meet For PM Modi, Xi At G20

అయితే ఈ సమావేశంలో మోడీతో తమ దేశాధ్యక్షుడు జిన్ పింగ్ భేటీ ని రద్దుచేసుకొన్నట్టు చైనా ప్రకటించింది. సిక్కింలో ఏర్పడిన సరిహద్దు వివాదంపై గత కొద్దిరోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రస్తుతం ఇజ్రాయిల్ పర్యటనలో ఉన్న మోడీ ఇవాళ హంబర్గ్ వెళ్ళనున్నారు. జీ 20 దేశాల సదస్సులో భాగంగా ఆయా దేశాల నేతలను మోడీ మర్యాదపూర్వకంగా కలుసుకొంటారు. ఈ జాబితాలో తొలుత జీ జిన్ పింగ్ కూడ ఉన్నట్టు తెలిసినా, భారత్ నుండి మాత్రం అది ఉంటుందా లేదా అనే విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ లోపుగానే ప్రస్తుతం తమ అధ్యక్షుడు జిన్ పింగ్ భేటీని రద్దుచేసు కొంటున్నట్టు చైనా ప్రకటించింది.

English summary
China has said that "the atmosphere is not right" for a formal or bilateral meeting between Prime Minister Narendra Modi and Chinese President Xi Jinping when they gather for the G20 summit in Hamburg.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X