కంటతడి పెట్టుకున్న కశ్మీర్ సీఎం..
కశ్మీర్ : జమ్మూ కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ కంటతడి పెట్టుకున్నారు. హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ నేపథ్యంలో.. కశ్మీర్ లో చోటు చేసుకున్న అల్లర్లు.. అక్కడి ప్రజలను ఎంతగా కకావికలం చేశాయో ప్రత్యక్షంగా చూసి చలించిపోయారు.

అనంతనాగ్ జిల్లా పర్యటన సందర్బంగా.. కశ్మీర్ అల్లర్లపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన మెహబూబా.. కశ్మీర్ పరిస్థితుల గురించి ప్రస్తావిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో చిన్నారులతో సహా చాలామంది కంటి చూపు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు ముఫ్తీ.
కశ్మీర్ లో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్బంగా ఆమె పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే, భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు 43 మంది మరణించగా, దాదాపుగా 3వేల మంది గాయాలపాయిన విషయం తెలిసిందే.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications