తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా శశికళ, పన్నీరు సెల్వం రాజీనామా
అన్నాడీఎంకే శాసన సభా పక్ష సమావేశం ఆదివారం మధ్యాహ్నం జరిగింది. పార్టీ శాసన సభా పక్ష నేతగా ఎమ్మెల్యేలు శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
చెన్నై: అన్నాడీఎంకే శాసన సభా పక్ష సమావేశం ఆదివారం మధ్యాహ్నం జరిగింది. పార్టీ శాసన సభా పక్ష నేతగా ఎమ్మెల్యేలు శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆమెను శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆమెనే కానున్నారు.
ఈ మేరకు అన్నాడీఎంకే పార్టీ అధికారిక ట్విట్టర్లో వార్త వచ్చింది. ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం.. శశికళను శాసన సభా పక్ష నాయకురాలిగా ప్రతిపాదించారని పేర్కొంది. శశికళను ఎన్నుకోవడంతో పన్నీరు సెల్వం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది.

ఈ భేటీలో ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, మంత్రులు, ఎమ్మెల్యేలుతదితరులు పాల్గొన్నారు. శశికళను ముఖ్యమంత్రిగా చేయాలని పలువురు నినాదాలు చేశారు. మరోవర్గం సీఎం పన్నీరుసెల్వంకు అండగా ఉంది. పార్టీ కార్యాలయం మొత్తం కార్యకర్తలతో నిండిపోయింది.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications