సుప్రీంలో కోల్గేట్: మొత్తమైనా అభ్యంతరం లేదు కానీ
న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల కేటాయింపుల కేసులో సుప్రీం కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కోల్ బ్లాక్ కేటాయింపుల పైన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ జరుపుతోంది. రద్దు చేయాలనుకుంటే 218 లైసెన్సులు రద్దు చేయవచ్చని అటార్నీ జనరల్ చెప్పారు.
218 బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో 80 క్షేత్రాలను రద్దు చేసినట్లు తెలిపారు. మిగిలిన 138 క్షేత్రాల్లో 40 కోల్ బ్లాక్స్లో మైనింగ్ ప్రారంభమైందని చెప్పారు. వాటికి సంబంధించిన కేంద్రాలు ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. 40తో పాటు మరో ఆరింటిలో మైనింగ్ మొదలవ్వనప్పటికీ ప్లాంట్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

46 మినహాయించి మిగతా వాటి పైన చర్యలు తీసుకోవాలని అటార్నీ జనరల్ కోరారు. ఒకవేళ మొత్తం కేటాయింపుల పైన నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని తెలిపారు. అయితే, వాటిని రద్దు చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ పైన భారం పడుతుందన్నరు. ఈ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్












Click it and Unblock the Notifications