సుప్రీంలో కోల్గేట్: మొత్తమైనా అభ్యంతరం లేదు కానీ
న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల కేటాయింపుల కేసులో సుప్రీం కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కోల్ బ్లాక్ కేటాయింపుల పైన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ జరుపుతోంది. రద్దు చేయాలనుకుంటే 218 లైసెన్సులు రద్దు చేయవచ్చని అటార్నీ జనరల్ చెప్పారు.
218 బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో 80 క్షేత్రాలను రద్దు చేసినట్లు తెలిపారు. మిగిలిన 138 క్షేత్రాల్లో 40 కోల్ బ్లాక్స్లో మైనింగ్ ప్రారంభమైందని చెప్పారు. వాటికి సంబంధించిన కేంద్రాలు ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. 40తో పాటు మరో ఆరింటిలో మైనింగ్ మొదలవ్వనప్పటికీ ప్లాంట్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

46 మినహాయించి మిగతా వాటి పైన చర్యలు తీసుకోవాలని అటార్నీ జనరల్ కోరారు. ఒకవేళ మొత్తం కేటాయింపుల పైన నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని తెలిపారు. అయితే, వాటిని రద్దు చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ పైన భారం పడుతుందన్నరు. ఈ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications