కోల్గేట్: ఎఫ్ఐఆర్లో కుమారమంగళం బిర్లా, హిందాల్కో

ఈ కేసుకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్లోని హైదరాబాద్, పశ్చిమ బెంగాల్లోని కోల్కత్తా, మహారాష్ట్రలోని ముంబైలో సిబిఐ తనిఖీలు చేస్తోంది. తద్వారా బొగ్గు కుంభకోణం కేసులో సిబిఐ సోదాలు మళ్లీ ముమ్మరం చేసింది. భువనేశ్వర్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.
బొగ్గు కుంభకోణం కేసు ఛార్జీషీటులో తాజాగా 14వ ఎఫ్ఐఆర్ను సిబిఐ దాఖలు చేసింది. ఛార్జీషీటులో కుమార మంగళం బిర్లా, పరేఖ్ పేర్లను కొత్తగా చేర్చింది. వీరితో పాటు నాల్కో, హిందాల్కోలను ఎఫ్ఐఆర్లో పేర్కొంది.
తాజా ఎఫ్ఐఆర్లో పేరు ఉండటంతో కుమార మంగళం బిర్లా చిక్కుల్లో పడ్డారు. కాగా, 1993 నుండి 2011 వరకు కేటాయించిన 192 బొగ్గు గనుల కేటాయింపుపై సిబిఐ విచారణ జరుపుతోంది.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications