వివాదాస్పద పోస్టర్: ద్రౌపదిగా రేణుకా చౌదరి, కౌరవులుగా మోడీ, అమిత్ షా
లక్నో: ప్రధాని నరేంద్ర మోడీని దుర్యోదనుడిగా, కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరిని ద్రౌపదిగా చూపిస్తూ యూపీలోని అలహాబాదులో ఓ వాల్ పోస్టర్ వెలిసింది. ఇది వివాదాస్పదం అయ్యే అవకాశముంది.
ఇందులో రాహుల్ గాంధీని కృష్ణుడిగా,బీజేపీ సీనియర్ నేత అద్వానీని దృతరాష్ట్రునిగా, అమిత్ షా, కిరణ్ రిజిజులను కౌరవులుగా చూపారు.

Recommended Video

Renuka Chowdhury Issue : Here Are The Reactions Of Politicians And Parties
దీనిని కాంగ్రెస్ నేత హసిబ్ అహ్మద్ దీనిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అహ్మద్ మాట్లాడుతూ.. రాజ్యసభలో రేణుకా చౌదరిని అవమానించిన ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
More From
-
ఇరాన్ వార్ పై ప్రధాని సమీక్ష-చమురు, గ్యాస్, ఎరువులపై కీలక నిర్ణయాలు ? -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
దానం నాగేందర్కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
Jeevan Reddy: జీవన్ రెడ్డి రాజీనామాకు ముహుర్తం ఫిక్స్-కార్యకర్తలకు లేఖ-ఏ పార్టీలోకి ? -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications