ఇండియాలో కరోనా కొత్త రికార్డులు .. లక్షకు చేరువగా కొత్త కేసులు,1201 మరణాలు
ఇండియాలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంటూ భారత్ రోజువారి కేసులలో జెట్ వేగంతో దూసుకుపోతుంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో గడచిన 24 గంటల్లో అత్యధికంగా రికార్డు స్థాయిలో 97,570 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లక్షకు చేరువలో ఒకరోజు కేసులు నమోదు కావటం ఆందోళన కలిగిస్తుంది . ఇప్పటివరకు ఒకరోజు నమోదైన అత్యధిక కేసులుగా ఇండియా కొత్త రికార్డును సృష్టించింది.
ఆవుపేడలో పుట్టి పెరిగా .. నాకు కరోనా రాదు .. ఆ మంత్రి వ్యాఖ్యలు వైరల్
46 లక్షలను దాటి కరోనా కేసులు ... 24 గంటల్లో 97,570 కొత్త కేసులు , 1201 మరణాలు
ఒక
రోజు
కేసుల
పెరుగుదల
వేగంలో
భారత్
ప్రపంచ
దేశాల్లోనే
ప్రధమ
స్థానంలో
ఉంది.
లక్షకు
చేరుకున్న
కొత్త
కేసులతో
పాటు
గత
24
గంటల్లో
1201
మంది
కరోనా
కారణంగా
మృతి
చెందినట్లుగా
తెలుస్తోంది.
తాజా
గణాంకాల
ప్రకారం
కరోనా
వైరస్
పాజిటివ్
కేసుల
సంఖ్య
46,60,133
కు
చేరింది.
ఇప్పటివరకు
కరోనా
బారినపడి
77,
526
మంది
మరణించారు.
కరోనా
నుండి
కోలుకొని
గడచిన
24
గంటల్లో
దేశవ్యాప్తంగా
డిశ్చార్జ్
అయిన
వారి
సంఖ్య
81,553
కాగా
,
దేశవ్యాప్తంగా
ప్రస్తుతం
ఉన్న
యాక్టివ్
కేసుల
సంఖ్య
9,58,316
గా
ఉంది.
ఇప్పటివరకు
కరోనా
మహమ్మారి
నుండి
కోలుకున్న
వారి
మొత్తం
సంఖ్య
36,24,196గా
ఉంది.
మహారాష్ట్రలో కరోనా పంజా .. తర్వాత స్థానంలో ఏపీ
ఇండియాలో
కరోనా
కేసులలో
మహారాష్ట్ర
అత్యంత
ప్రభావితం
అయిన
తొలిరాష్ట్రంగా
ఉంది
.
మహారాష్ట్రలో
కరోనా
కేసులు
10,15,681
గా
ఉంది.
యాక్టివ్
కేసులు
2,
71,566
గా
ఉన్నాయి
.
మహారాష్ట్ర
తర్వాత
రెండవ
స్థానంలో
ఆంధ్రప్రదేశ్
చేరుకుంది.
ఆంధ్రప్రదేశ్లో
మొత్తం
ఇప్పటివరకు
5,47,686
కేసులు
నమోదు
కాగా
96,191
కేసులు
యాక్టివ్
గా
ఉన్నాయి.
కరోనా
నుండి
కోలుకుని
4,46,716
డిశ్చార్జి
కాగా
4,779
మంది
కరోనా
కారణంగా
మృతి
చెందారు.
మూడో స్థానంలో తమిళనాడు , ఆ తర్వాత కర్ణాటక, యూపీ
ఆంధ్ర
ప్రదేశ్
తర్వాత
స్థానంలో
తమిళనాడు
లో
కరోనా
కల్లోలం
కొనసాగుతుంది.
తమిళనాడులో
4,91,
571
కేసులు
ఇప్పటివరకు
నమోదుకాగా
47,915
కేసులు
యాక్టివ్
గా
ఉన్నాయి.
ఆ
తర్వాతి
స్థానంలో
కర్ణాటక
రాష్ట్రం
,
ఐదవ
స్థానంలో
ఉత్తరప్రదేశ్
కరోనా
కేసు
నమోదు
లో
నిలిచాయి.
దేశంలో
కరోనా
రోగుల
రికవరీ
రేటు
77.77
శాతంగా
ఉన్నట్టు
కేంద్ర
ఆరోగ్య
శాఖ
ఇచ్చిన
సమాచారం
మేరకు
తెలుస్తోంది.
మొత్తం
కేసుల్లో
యాక్టివ్
కేసులు
20.56
శాతంగా
ఉండగా,
కరోనా
మరణాలు
శాతం
1.66గా
ఉంది.